తలలు నరకమని ఎవరూ చెప్పరు: భారత్పై హీనా ఫైర్

సరిహద్దు వెంబటి భారీగా బలగాలను మోహరించినట్లు చెప్పారు. జవాన్ల తలలు నిర్దాక్షిణ్యంగా నరకమని ఎవరూ చెప్పరని ఆమె అన్నారు. సరిహద్దు ఘటనపై భారత ఉన్నతాధికారులు చేసిన ప్రకటనలు తమను పూర్తిగా అసంతృప్తికి గురి చేశాయని ఆమె అన్నారు. అలాంటి ప్రకటనలు సరికాదన్నారు.
అయితే తాము భారత్తో పూర్తిగా శాంతి కోరుకుంటున్నామని అన్నారు. భారత ప్రకటనల పట్ల తాము సంయమనం పాటించామని అన్నారు. వారి ప్రకటనల పట్ల తాము వ్యాఖ్యల ద్వారా గానీ, యాక్షన్ ద్వారా కానీ ఘాటుగా ప్రతి స్పందించలేదన్నారు. భారత్తో శాంతి చర్చలకు తాము ఎప్పుడూ తలుపులు మూయలేదన్నారు. ప్రశాంత చర్చలు కొనసాగాలన్నారు. ఇలాంటి ఘటనల పట్ల తాము రాజకీయ లబ్ధి కోరుకోవడం లేదన్నారు.
పాక్ సైనికుడు హతం
మీడియా రిపోర్ట్స్ ప్రకారం ఓ పాక్ సైనికుడిని భారత గస్తీ దళాలు హతం చేశాయి. ఇటీవల ఇరు దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన విషయం తెలిసిందే. ఇద్దరు భారత జవాన్ల తలలు నరికి నిర్ధాక్షిణ్యంగా చంపడంతో ఉద్రిక్తత తలెత్తింది. జవాన్లను హత్యపై భారత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. పాక్ పైన నిప్పులు చెరిగింది. ఆ తర్వాత మరో ఇద్దరు సైనికులు మృతి చెందారు. తాజాగా ఓ పాక్ సైనికుడు మృతి చెందాడు.
-
అమెరికా ప్రయోగించిన అందమైన అస్త్రం: ఒక్క మీటింగ్తో గ్లోబల్ స్టార్గా..! -
ఎక్కడ కొట్టాలో అక్కడ దెబ్బకొడుతున్న డొనాల్డ్ ట్రంప్..: ఫస్ట్ ట్రిగ్గర్ -
ఆ ఇద్దరి రాకతో జాగ్రత్త పడ్డ ఇరాన్- అనుకున్నదంతా అయింది -
అమెరికా- ఇరాన్ చర్చలు విఫలం- ఇకపై మరింత..!! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా












Click it and Unblock the Notifications