టిఎస్సార్కు సమైక్య సెగ: మంత్రి ఇంటి ముట్టడి, అరెస్ట్

సమైక్యాంధ్ర కోసం కాంగ్రెసు పార్టీకి, పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు అందరూ కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కాంగ్రెసు పార్టీ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. సమైక్య ఉద్యమాల్లో పాలుపంచుకోవాలని డిమాండ్ చేశారు.
కడప జిల్లాలో మంత్రి అహ్మదుల్లా నివాసాన్ని సమైక్యాంధ్ర ఐకాస నేతలు ముట్టడించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు మంత్రి అహ్మదుల్లా నివాసం వద్దకు చేరుకొని సమైక్యాంధ్ర ఐకాస నేతలను అదుపులోకి తీసుకున్నారు.
కర్నూలు జిల్లాలోని విద్యార్థులు సమైక్యాంధ్రకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో ప్రభుత్వ నర్సుల సంఘం సమైక్యాంధ్రకు మద్దతుగా నిరసన చేపట్టింది. అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం జరిపారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications