టిఎస్సార్కు సమైక్య సెగ: మంత్రి ఇంటి ముట్టడి, అరెస్ట్

సమైక్యాంధ్ర కోసం కాంగ్రెసు పార్టీకి, పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు అందరూ కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కాంగ్రెసు పార్టీ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. సమైక్య ఉద్యమాల్లో పాలుపంచుకోవాలని డిమాండ్ చేశారు.
కడప జిల్లాలో మంత్రి అహ్మదుల్లా నివాసాన్ని సమైక్యాంధ్ర ఐకాస నేతలు ముట్టడించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు మంత్రి అహ్మదుల్లా నివాసం వద్దకు చేరుకొని సమైక్యాంధ్ర ఐకాస నేతలను అదుపులోకి తీసుకున్నారు.
కర్నూలు జిల్లాలోని విద్యార్థులు సమైక్యాంధ్రకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో ప్రభుత్వ నర్సుల సంఘం సమైక్యాంధ్రకు మద్దతుగా నిరసన చేపట్టింది. అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం జరిపారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications