పార్టీలో లేను, తెలంగాణలో రెబెల్ని: కెకె వ్యాఖ్య

తెలంగాణపై నెల రోజుల్లో ప్రకటన చేస్తామని చెప్పి కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే తమాషా చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల మనోభావాలను కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ, కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్, షిండే దెబ్బ తీశారని ఆయన అన్నారు. వారిద్దరు తెలంగాణ ప్రజలను అవమానించారని ఆయన వ్యాఖ్యానించారు.
తెలంగాణ జెఎసి చెప్పినట్లు చేయాల్సిన అవసరం తమకు లేదని తెలంగాణకు చెందిన మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణ జెఎసిపై ఆయన సోమవారం ఘాటుగా ప్రతిస్పందించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ వాణిని ఎక్కడ వినిపించాలో అక్కడ వినిపిస్తామని ఆయన చెప్పారు.
తెలంగాణ జెఎసి నేతలు వారి పని వారు చేస్తున్నారని ఆయన అన్నారు. దరఖాస్తు చేసుకుంటే గల్ఫ్ బాధితులను తీసుకుని వస్తామని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. నిబంధనలకు అనుగుణంగానే డబ్బులు లేనివారిని ప్రభుత్వం ఆదుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications