నువ్వా-నేనా: ఎపి, టిఎన్జీవో మధ్య ముదిరిన విభేదాలు

టిఎన్జీవోపై ఎపిఎన్జీవో మండిపాటు
టిఎన్జీవోల పై ఎపిఎన్జీవో అధ్యక్షుడు గోపాల్ రెడ్డి శుక్రవారం మండిపడ్డారు. తాము ఎవరి బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదన్నారు. మార్చి 2వ తేదిన ఎట్టి పరిస్థితుల్లో ఛలో హైదరాబాద్ నిర్వహించి తీరుతామని చెప్పారు. వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నారు. తాము ఎక్కడ సభలు, సమావేశాలు నిర్వహించాలో చెప్పేందుకు టిఎన్జీవోలు ఎవరన్నారు. ఏమైనా శాంతిభద్రతల సమస్యలు ఉంటే ప్రభుత్వం చూసుకుంటుందన్నారు.
తాము సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నామన్నారు. పదో పిఆర్సీ, హెల్తు కార్డు విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. వాటిని అమలు చేపించేందుకు ప్రభుత్వంతో పోరాడుతామన్నారు. తెలంగాణ ఉద్యోగుల వల్ల తమకు ఎలాంటి లబ్ధి చేకూరలేదన్నారు. వారి వ్యాఖ్యలు నిజం కాదన్నారు. ఉద్యమం వల్ల తమకు ఇళ్ల స్థలాలు రాలేదన్నారు. తాము ఎవరి దయ పైన బ్రతకడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా మార్చి 2వ తేదిన ఛలో హైదరాబాద్ నిర్వహించేందుకు ఎపిఎన్జీవో నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. దీనిపై టిఎన్జీవో నేతలు నిన్న విమర్శలు గుప్పించారు. ఎపిఎన్జీవోలు సమైక్యాంధ్ర కోసమే ఛలో హైదరాబాద్ నిర్వహించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. వారి వ్యాఖ్యలను ఎపిఎన్జీవోలు ఈ రోజు కొట్టిపారేశారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications