అభియోగాలకు సిబిఐ రెడీ: ఇప్పుడేనా.. జగన్ లాయర్

సిబిఐ ఆఖరు ఛార్జీషీటు దాఖలు చేయకుండానే అభియోగాలు ఎలా నమోదు చేస్తుందని జగన్ తరఫు లాయరు ప్రశ్నించారు. ఛార్జీషీట్లు పూర్తి కాకుండా అభియోగాలు నమోదు చేసే అధికారం కోర్టుకు లేదని వాదించారు. వాదనల అనంతరం మాత్రం అభియోగాలు నమోదు చేసేందురు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.
మరోవైపు జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ నిమిత్తం మంత్రి ధర్మాన ప్రసాద రావు బుధవారం ఉదయం నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. జగన్, ఓఎంసి, ఎమ్మార్ కేసు విచారణలో భాగంగా ఏఐఎస్ అధికారులు మన్మోహన్, శామ్యూల్తో పాటు కోనేరు ప్రసాద్, బిపి ఆచార్య, అయోద్య రామిరెడ్డి, రాజగోపాల్, విజయ సాయి రెడ్డిలు కోర్టుకు హాజరయ్యారు. వీరికి మార్చి 13వ తేది వరకు కోర్టు రిమాండును పొడిగించింది.
జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్గూడ జైలులో ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ బుధవారం సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ స్వీకరించిన సుప్రీం కోర్టు విచారణను మార్చి 1వ తేదికి వాయిదా వేసింది.
-
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..?












Click it and Unblock the Notifications