తీహార్ జైలులో మరో ఆత్మహత్య: ఈసారి మహిళ

అహరణ కేసులో నిందితురాలైన 30 ఏళ్ల మహిళ గురువారం ఆత్మహత్య చేసుకుంది. దీంతో జైలు అధికారుల్లో ఆందోళన చోటు చేసుకుంది. సెల్లో ఉరేసుకుని మహిళా ఖైదీ కనిపించింది. వెంటనే ఆమెను జైలు సిబ్బంది దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మరణించినట్లు తెలుస్తోంది.
ఆమె ఉంటున్న సెల్లో మరో ఇద్దరు ఖైదీలు కూడా ఉన్నారు. అయితే, సంఘటన జరిగిన సమయంలో వారిద్దరు పని మీద బయట ఉన్నట్లు తెలుస్తోంది. విచారణ ఖైదీ రేష్మా గురువారం సాయంత్రం జైలు నెంబర్ 6లో ఉరేసుకుంది. సహచర ఖైదీలు ఇద్దరు తిరిగి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని గుర్తించారు. సంఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించినట్లు జైలు అధికారులు చెప్పారు. సూసైడ్ నోట్ ఏదీ కనిపించలేదు.
వైద్య విద్యార్థిని సామూహిక అత్యాచారం కేసులో రాంసింగ్ సోమవారం తెల్లవారు జామున ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, అతన్ని చంపారని రాంసింగ్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. రాంసింగ్ మరణం జైలులో భద్రతపై పలు సందేహాలను రేకెత్తిస్తోంది.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications