తెరాస గెలుపుపై లగడపాటి జోస్యం: బలముందనే.. మర్రి

కాంగ్రెసు పార్టీ ఎప్పుడూ సమైక్యంగానే ఉంటుందని, సమైక్యత కోసమే పాటు పడుతుందన్నారు. కాంగ్రెసు పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి వస్తే ఏ పార్టీ విలీనానికైనా తమ పార్టీ సిద్ధంగా ఉంటుందన్నారు. తెలంగాణ వేర్పాటు వాదులకు వచ్చే ఎన్నికల్లో వంద సీట్లు రావని లగడపాటి జోస్యం చెప్పారు. సడక్ బంద్ పేరుతో అవాంతరాలు సృష్టిస్తే ప్రభుత్వం తడాఖా చూపిస్తామని ఆయన హెచ్చరించారు.
లగడపాటిపై అసంతృప్తి
జగ్గయ్యపేట నియోజకవర్గంలో పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పలువురు కాంగ్రెసు అసమ్మతి నేతలు మంత్రి పార్థసారథికి ఫిర్యాదు చేశారు. జగ్గయ్యపేట ఇండస్టియల్ ఏరియాలో పార్థసారథితో అసమ్మతి కార్యకర్తలు భేటీ అయినట్లుగా తెలుస్తోంది.
బలం ఉందనే... మర్రి
సభలో ప్రభుత్వానికి సంపూర్ణ బలం ఉందనే తాను అసెంబ్లీకి హాజరు కాలేదని సనత్ నగర్ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. సభ జరుగుతున్న సమయంలో తాను ఢిల్లీలో ఉన్నానని, ఈ విషయాన్ని తాను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రూపంలో సమాచారం అందించానని చెప్పారు. అవిశ్వాస తీర్మానం సమయంలో విప్ ధిక్కరించిన వారిపై ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలు చర్యలు తీసుకుంటారని చెప్పారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications