కర్నూల్లో దారుణం: రాజధానిలో దొంగనోట్ల ముఠా అరెస్ట్

నెమళ్ల మృతి
కరీంనగర్ జిల్లా మల్లాపూర్ మండల కేంద్ర శివారులో గల సోమేశ్వర కొండ వద్ద ఆరు నెమళ్లు మృతి చెందాయి. కొండ సమీపంలో గల చెరువులో నీటిని తాగేందుకు వచ్చిన నెమళ్లు చనిపోయి ఉంటాయని స్థానికులు భావిస్తున్నారు. విష ప్రయోగమో లేక పొలాల్లో ఉంచిన క్రిమి సంహారక మందులను తిని ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు.
దొంగ నోట్ల ముఠా అరెస్ట్
దుండిగల్లో దొంగనోట్ల ముఠాని పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ నోట్లను చలామణి చేస్తున్న ఎనిమిది మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుండి ఒక స్కానర్ను, ఇరవై ఆరు వేల రూపాయల నకిలీ నోట్లను పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు.
విద్యార్థి దుర్మరణం
పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం చింతలకోటి దరవులో విద్యుదాఘాతానికి ఓ విద్యార్థి మృతి చెందాడు. మృతి చెందిన విద్యార్థి తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications