9 మందిని గొడ్డలితో నరికి చంపాడు, 5గురు స్త్రీలు

హత్యాకాండకు పాల్పడిన పాండు నగేసియా అనే 35 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బలరాంపూర్ జిల్లాలోని సామ్రీపథ్ పోలీసు స్టేషన్ పరిధిలో గల సామ్రీ గ్రామంలో అతను 9 మందిని నరికి చంపాడని పోలీసులు చెప్పారు. అతను హత్యాకాండకు ఎందుకు ఒడిగట్టాడనేది తెలియడం లేదు.
ఆ దారుణ సంఘటన గురువారం మధ్యాహ్నం ఒంటి గంటన్నర సమయంలో చోటు చేసుకుంది. పురుషులంతా గనుల్లో పనులకు వెళ్లిన సమయంలో రెండు మూడు కుటుంబాలకు చెందినవారు ఓ ఇంటి ముందు గుమికూడారు. ఆ సమయంలో అకస్మాత్తుగా నగేసియా దాడి చేశాడు.
మృతుల కుటుంబాలకు 25 వేల రూపాయలేసి నష్టపరిహారం చెల్లించనున్నట్లు బలరాంపూర్ జిల్లా కలెక్టర్ సిఆర్ ప్రసన్న చెప్పారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications