వరల్డ్ టూరిజం మీట్: డప్పుదరువుకు స్టెప్పులేసిన చిరు

సదస్సు కోసం వచ్చిన విదేశీ ప్రతినిధుల బృందానికి శిల్పారామంలో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. పద్మజా రెడ్డి శిష్య బృందం శాస్త్రీయ నృత్యం, చిందు యక్షణ గానం, తప్పెట గుళ్లు, పులివేషాలు, పగటి వేషాలు, కొమ్ముకొయ్య నాట్యాలు విదేశీ ప్రతినిధుల బృందాన్ని ఆకట్టుకున్నాయి.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కళాశాల విద్యార్థులు తాడాట విన్యాసాలు చేశారు. విద్యార్థులు, ఇతరులు వేదిక పైన నాట్యం, తాడాట విన్యాసాలు చేస్తుండగా చిరంజీవి వేదిక పైకి వెళ్లి డప్పు దరువుకు అనుగుణంగా నాట్యం చేశారు. విద్యార్థులతో చిరంజీవి కాసేపు చిందేశారు.
చిరంజీవి కూడా స్టెప్పులేయడంతో అందరూ మంత్రముగ్ధులయ్యారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ... యువతీ యువకులు సంప్రదాయ కళలు నేర్చుకొని ప్రతిభ కనబర్చడం అభినందనీయం, హర్షనీయమని చెప్పారు. ఈ సదస్సులో పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు.
More From
-
డబుల్ బెడ్ రూం ఇళ్లపై ప్రభుత్వం కీలక ప్రకటన- వీరికే, పంపిణీ ముహూర్తం ఫిక్స్...!! -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు












Click it and Unblock the Notifications