మంత్రివర్గ విస్తరణ ఉండకపోవచ్చు: జెసి దివాకర్ రెడ్డి

మంత్రులదే బాధ్యత...
పాలనాపరమైన నిర్ణయాల్లో జరిగిన తప్పొప్పులకు బాధ్యత మూమ్మాటికీ మంత్రులదేనని మాజీ మంత్రి పాలడుగు వెంకట రావు అన్నారు. బుధవారం సీఎల్పీ కార్యాలయం వద్ద ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ఒత్తిడి మేరకే తాము నిర్ణయం తీసుకున్నామంటూ తప్పించుకోవడం లేదా కేబినెట్ సమష్టి బాధ్యతంటూ నెపం మరొకరిపై నెట్టేయడం సరికాదని ఆయన అన్నారు.
ఏదైనా పాలనాపరంగా నిర్ణయాన్ని తీసుకునే సమయంలో తప్పని సరిగా మంత్రి బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. ఫలనా పనిచేయాలంటూ ముఖ్యమంత్రి ఒత్తిడి చేస్తే దానిని తిరస్కరించే అధికారం మంత్రికి ఉందని వివరించారు. అలా కాకుండా మంత్రిపదవిలో కొనసాగాలన్న కాంక్షతో ఫైళ్లపై సంతకాలు చేస్తే అందుకు మూల్యం కూడా చెల్లించాల్సి ఉంటుందని అన్నారు.
రాష్ట్రంలో ఇటు పార్టీ, అటు ప్రభుత్వంలో నెలకొన్న సమస్యలను స్థానికంగానే పరిష్కరించుకోవాల్సి ఉందని, దానికి అధిష్ఠానంపై నెపం వేయడం సమంజసం కాదని ఆయన అన్నారు. దీనికోసం ఢిల్లీ పెద్దలపై ఒత్తిడి చేయడం సరికాదన్నారు. సభాపతి, శాసనమండలి చైర్మన్, ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు వంటి ప్రధాన పదవులన్ని ఒకే ప్రాంతానికి చెందిన వారికి ఇవ్వడం వల్ల ప్రాంతీయ సమతూకం దెబ్బతిందని అన్నారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications