వైయస్ ఫ్యామిలీపై విమర్శలా: అనంపై బాజిరెడ్డి

రాష్ట్ర మంత్రులంతా పక్కా ప్రణాళికతో రోజుకొకరు వైయస్సార్ కుటుంబంపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఆనాడు వైయస్ అండ లేకపోయి ఉంటే ఆనం ఎక్కడ ఉండేవాడో ఆలోచించుకోవాలన్నారు. నెల్లూరు జిల్లాలో రాజకీయంగా బలంగా ఉన్న నెదురుమల్లి జనార్దన్రెడ్డి నుంచి ఆనం కుటుంబాన్ని కాపాడి ఈ స్థాయికి తీసుకువచ్చిన ఘనత వైయస్దేనని అన్నారు.
ప్రస్తుతం ఆనం ఆరోపణలు ఊసరవెల్లిని మరిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు చెల్లని నాణాలని ఆయన విమర్శించారు. కామారెడ్డ్డి ఉప ఎన్నికల ప్రచారంలో మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని గొప్పలు చెప్పిన సర్వే సత్యనారాయణ ప్రస్తుతం మంత్రి పదవిని అనుభవిస్తున్నారని ఎద్దేవా చేశారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై బాజిరెడ్డి గోవర్ధన్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. వైయస్ విజయమ్మ, షర్మిలలపై కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు.
-
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
కేబినెట్ భేటీలో ప్రధాని మోదీ సంచలన నిర్ణయాలు ఇవే.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!! -
కిల్లర్ మిల్లర్.. గాయాన్ని సైతం లెక్కచేయని మొండిధైర్యం












Click it and Unblock the Notifications