ఆ తర్వాతే సిబిఐకి నోటీసులు: జగన్ పిటిషన్పై సుప్రీం

జగన్ కేసులో ఎ2 నిందితుడు విజయ సాయి రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న సిబిఐ పిటిషన్ పైన విచారణను కూడా అదే రోజుకు వాయిదా వేసింది. సిబిఐకి నోటీసులు జారీ చేయాలని జగన్ తరఫు న్యాయవాదులు సుప్రీం కోర్టును కోరారు. జగన్ బెయిల్ పైన విచారణ జరిపిన తర్వాతనే సిబిఐకి నోటీసులు జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీం తెలిపింది. వాదనలు వినకుండా సిబిఐకి నోటీసులు జారీ చేయడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. సమయం లేనందునే విచారణను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.
కాగా, తనకు బెయిల్ ఇవ్వాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. నిమ్మగడ్డ ప్రసాద్ కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వీటిని స్వీకరించిన కోర్టు ఈ రోజు విచారణ చేపట్టింది. సమయం లేనందున ముప్పయ్యవ తేదికి వాయిదా వేసింది.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి












Click it and Unblock the Notifications