'అక్కడే ఉంటే జగన్తో పాటు జైల్లో 420 ఇచ్చేవారు!'

తాను ఆ పార్టీలో ఉంటే జైలుకెళ్లే వాడినని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పక్కన చంచల్గూడ జైల్లో తనక్కూడ ఖైదీ నెంబర్ 786 లేదా 420 ఇచ్చేవారన్నారు. బయ్యారం, ఓబుళాపురం గనులు తమకు కావాల్సిన వారికి కట్టబెట్టి వైయస్ కుటుంబం కోట్లాది రూపాయల అక్రమార్జనకు పాల్పడిందని ఆరోపించారు.
మంత్రిపై చంద్రావతి ఫిర్యాదు
రాష్ట్ర ఉద్యానవన శాఖ మంత్రి రాంరెడ్డి వెంకట రెడ్డి పైన చర్యలు తీసుకోవాలని సిపిఐ శాసనసభ్యురాలు చంద్రావతి శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్కు సోమవారం ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత చంద్రవతి మీడియాతో మాట్లాడారు. రాంరెడ్డిలో అహంభావం పెరిగిపోయిందని, దొరలా వ్యవహరిస్తున్నారని, బాంచన్ కాల్మొక్తా దొర అనాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తన నియోజకవర్గంలో పనులేమీ జరగకుండా అడ్డుకుంటున్నారన్నారు.
అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా తనకు కనీసం సమాచారం ఇవ్వడే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ఎమ్మెల్యేగా తనకు ఉండే హక్కులను ఆయన కాలరాస్తున్నారని, ఖమ్మం జిల్లాలో ఆయన తీరుపై పలువురు ఎమ్మెల్యేలు మదనపడుతున్నారన్నారు. ఇప్పటికైనా ఆయన తన తీరును మార్చుకోవాలన్నారు. మంత్రిపై స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలన్నారు. త్వరలో సభా హక్కుల ఉల్లంఘన నోటీసులిస్తానన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications