చిరు సిఎం అనేది రామచంద్రయ్య అభిమతం: జెసి

ఉనికి కోసమే విజయమ్మ, షర్మిల విమర్శలు..
కాంగ్రెసు పార్టీని విమర్శిస్తేనే తమకు ఉన్నట్లుగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు వైయస్ విజయలక్ష్మి, షర్మిల వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు పథకాల విషయంలో అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శఇచారు. అధికారం కోసం వారు చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మబోరని ఆయన అన్నారు.
కర్ణాటకలో మాదిరిగానే కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెసు గాలి వీస్తోందని ఆయన అన్నారు. 2014 ఎన్నికల్లో లోకసభ, శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెసు గెలుస్తుందని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాల పేర్లను మారుస్తున్నట్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చేస్తున్న విమర్శల్లో నిజం లేదని ఆయన అన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలన్నీ కొనసాగుతున్నాయని గండ్ర చెప్పారు. బెల్టు షాపులను క్రమేణా ఎత్తివేస్తామని, మద్యపాన నిషేధాన్ని దశలవారీ అమలు చేస్తామని, ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసకుంటుందని ఆయన అన్నారు.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications