ఎమ్మెల్యే ఫిర్యాదు: మానవ హక్కుల నేత జయ అరెస్ట్

ట్రాన్స్ఫార్మార్ మరమ్మతు కేంద్రంలో ప్రమాదం
మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్లలోని ట్రాన్సుఫార్మర్ల మరమ్మతు కేంద్రంలో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ట్రాన్సుఫార్మర్ ఆయిల్ పైన నిప్పురవ్వలు పడి మంటలు చెలరేగాయి. ట్యాంకర్ల ద్వారా మంటలను ఆర్పేందుకు స్థానికులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సంఘటనలో మొత్తం 300 ట్రాన్సుఫార్మర్లు దగ్ధమయ్యాయి.
చెల్లి పెళ్లి రోజే గుండెపోటుతో అన్న మృతి
విజయనగరం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని పార్వతీపురం పట్టణంలో ఆదివారం ఓ చెల్లె పెళ్లి రోజో అన్న గుండె పోటుతో మృతి చెందారు. వరలక్ష్మికి ఆదివారం ఉదయం వివాహం జరిగింది. పెళ్లి పనులతో బిజీగా ఉన్న పెళ్లి కూతురు అన్న గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరాడు. కొద్ది గంటల్లోనే అతను చనిపోయాడు.
ఎలుగుబంటి దాడిలో నలుగురికి గాయాలు
కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలం గూడురులో ఓ ఎలుగుబంటు బీభత్సం సృష్టించింది. గ్రామంలోని నలుగురిపై ఎలుగుబంటి దాడి చేసి గాయపర్చింది. ఈ ఘటనలో ఓ వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
విశాఖ పోర్టులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మధ్యహ్నం ఒకటి గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ క్రేన్ దగ్ధమైంది. పక్కనే ఐదు వందల లీటర్ల డీజిల్ ఉండటంతో మంటలు మరింత ఎక్కువ చెలరేగాయి. ఈ ప్రమాదంలో రూ.18 కోట్ల మేర నష్టం జరిగిందని అంచనా.
-
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications