బెజవాడ నాదేనని నాని: ఫోన్ కబుర్లపై నామా ఆవేదన

విజయవాడ పార్లమెంటు టిక్కెట్ నాదే: కేశినేని నాని
కృష్ణా జిల్లాలో తూర్పు నియోజకవర్గంలో ఈ రోజు మినీ మహానాడు జరిగింది. జిల్లాకు స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరు పెట్టాలని ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవంగా తీర్మానించింది. అనంతరం పార్టీ సీనియర్ నేత కేశినేని నాని మాట్లాడుతూ... విజయవాడ పార్లమెంటు టిక్కెట్ తనదేనని చెప్పారు. ఈ విషయాన్ని ఇంతకుముందే చంద్రబాబు చెప్పారని ఆయన అన్నారు.
ఖమ్మం జిల్లాలో విభేదాలు
ఖమ్మం జిల్లా మినీ మహానాడులో పార్టీ పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావు, పార్టీ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వర రావుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. కార్యక్రమంలో నామా మాట్లాడుతున్నసమయంలో తుమ్మల, బాలసాలు ఫోన్లో కబుర్లు పెట్టారు. దీంతో నామా ఒకింత అసహనం వ్యక్తం చేశారు. తనను కలుపుకొని పోవడం లేదని నామా ఆవేదన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications