ఢిల్లీ పోరు: అసెంబ్లీకి షీలా దీక్షిత్పై కేజ్రీవాల్ పోటీ

ముఖ్యమంత్రి ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారో అక్కడి నుంచే తలపడాలని కేజ్రీవాల్ నిర్ణయించారు. ఆదివారం ఇక్కడ జరిగిన ఏఏపీ కార్యకర్తల సదస్సులో ఆయనీ విషయాన్ని వెల్లడించారు. నవంబర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగుతానని, షీలాను నేరుగా ఎదుర్కొంటానని ప్రకటించారు. గత ఎన్నికల్లో ఆమెకు పోటీగా బీజేపీ బలహీన అభ్యర్థిని నిలబెట్టిందంటూ విమర్శించారు.
దమ్ముంటే తనపై, దీక్షిత్పై ఢిల్లీ నియోజకవర్గంలో పోటీ చేయాలంటూ విజయ్ గోయల్కు సవాల్ విసిరారు. ఒకవేళ దీక్షిత్ ఓటమి భయంతో వేరొక నియోజకవర్గానికి మారితే తాను కూడా అక్కడి నుంచే పోటీకి దిగుతానని చెప్పారు.
అయితే ఓ ప్రక్రియ అనంతరమే కేజ్రీవాల్ నియోజవర్గ మార్పుకు ఆమోదం లభిస్తుంది. ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ నియోజకవర్గంలోని 100 మంది సంతకాలు సేకరించడంతో పాటు ఏఏపీ రాజకీయ వ్యవహారాల కమిటీ, స్క్రీనింగ్ కమిటీ ఇంటర్వ్యూలు జరిపిన అనంతరమే ఈ మార్పునకు ఆమోదం లభిస్తుంది.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications