ఇక రెండే రోజులు: దగ్గుబాటికి టిఎస్సార్ హెచ్చరిక

విజయనగరం జిల్లా లక్కవరపుకోటలో ఆదివారం సాయంత్రం జరిగిన బహిరంగ సభ అనంతరం టిఎస్సార్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. 80 బస్తాల సిమెంట్ అమ్ముకుని డబ్బుకాజేశానని తనపై దగ్గుబాటి వెంకటేశ్వర రావు తప్పుడు ఆరోపణలు చేశారని, ఆ రకంగా తన పరువు తీశారని చెప్పారు. తన జీవిత కాలంలో ఇంత వరకు ఏ తప్పు చేయలేదని, మచ్చలేని జీవితం తమదని అయన ప్రకటించుకున్నారు.
తనది ఎనబై బస్తాల సిమెంట్ కోసం కక్కుర్తిపడే జీవితం కాదని ఆయన అన్నారు. వెంకటేశ్వరరావు రెండు రోజుల్లో క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా వేయడంతోపాటు కేసు వేస్తానని చెప్పారు. వచ్చే ఎన్నికలో విశాఖ నుండే పోటీ చేస్తానని తెలిపారు.
ఈ సమావేశంలో ఎల్.కోట మాజీ జెడ్పిటిసి తూర్పాటి వరలక్ష్మి, భీమసింగి తూర్పాటి కృష్ణస్వామినాయుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ గుడివాడ రాజేశ్వరరావు, రమణకుమారి, కె.సూర్యారావు, ఎల్.కోట పిఎసిఎస్ అధ్యక్షురాలు కె.రమాకుమారి, తదితరులు పాల్గొన్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications