ఇక రెండే రోజులు: దగ్గుబాటికి టిఎస్సార్ హెచ్చరిక

విజయనగరం జిల్లా లక్కవరపుకోటలో ఆదివారం సాయంత్రం జరిగిన బహిరంగ సభ అనంతరం టిఎస్సార్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. 80 బస్తాల సిమెంట్ అమ్ముకుని డబ్బుకాజేశానని తనపై దగ్గుబాటి వెంకటేశ్వర రావు తప్పుడు ఆరోపణలు చేశారని, ఆ రకంగా తన పరువు తీశారని చెప్పారు. తన జీవిత కాలంలో ఇంత వరకు ఏ తప్పు చేయలేదని, మచ్చలేని జీవితం తమదని అయన ప్రకటించుకున్నారు.
తనది ఎనబై బస్తాల సిమెంట్ కోసం కక్కుర్తిపడే జీవితం కాదని ఆయన అన్నారు. వెంకటేశ్వరరావు రెండు రోజుల్లో క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా వేయడంతోపాటు కేసు వేస్తానని చెప్పారు. వచ్చే ఎన్నికలో విశాఖ నుండే పోటీ చేస్తానని తెలిపారు.
ఈ సమావేశంలో ఎల్.కోట మాజీ జెడ్పిటిసి తూర్పాటి వరలక్ష్మి, భీమసింగి తూర్పాటి కృష్ణస్వామినాయుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ గుడివాడ రాజేశ్వరరావు, రమణకుమారి, కె.సూర్యారావు, ఎల్.కోట పిఎసిఎస్ అధ్యక్షురాలు కె.రమాకుమారి, తదితరులు పాల్గొన్నారు.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!!












Click it and Unblock the Notifications