విశాలాంధ్ర ధర్నాలో విద్యార్థి జైతెలంగాణ, కెసిఆర్పై కేసు

అనంతరం కొద్దిసేపటికి సమైక్యవాదుల ధర్నాకు కూడా అనుమతి లేదంటూ విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు పరకాల ప్రభాకర్ను, ఇతర సమైక్యవాదులను అరెస్ట్ చేశారు. దీంతో ట్యాంక్బండ్పై కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. రాస్తారోకో చేస్తున్న సమైక్యాంధ్ర సమితి నాయకులను అరెస్ట్ చేశారు. వారు పోతన, వేమన విగ్రహాల వద్ద సమైక్యాంధ్రకు మద్దతుగా ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా తులసి రెడ్డి మాట్లాడుతూ... తెలుగు మాట్లాడే వారంతా ఒకటిగా ఉండాలని పిలుపునిచ్చారు. సమస్యలకు విభజన పరిష్కారం కాదని, ఇంకా పెద్ద సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు. నాయకులు తమ స్వార్థం కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి యత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయడం పైశాచికత్వం, ఉన్మాదం అవుతుందన్నారు. విభజనవల్ల అంతర్యుద్ధాలు, ఆకలి పోరాటాలతో చావాల్సి వస్తుందన్నారు.
కెసిఆర్ పైన కేసు
సీమాంధ్ర ఉద్యోగులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన రాజమండ్రి మూడో పట్టణ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఉభయ గోదావరి జిల్లా న్యాయవాదులు ఈ ఫిర్యాదు ఇచ్చారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications