విశ్వరూప్ సంచలన వ్యాఖ్యలు, గజల్ శ్రీనివాస్కు షాక్

తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చినంత మాత్రాన తెలంగాణపై సిడబ్ల్యూసి తీర్మానం సరికాదన్నారు. తీర్మానానికి ముందే ఆంటోని కమిటీ వేయాల్సిందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వపరమైన కమిటీ వేస్తే ఇంకా బాగుండేదన్నారు. కమిటీ సభ్యులు ఎసి గదుల్లో కూర్చుంటే సీమాంధ్ర ప్రజల అభిప్రాయాలు తీసుకోలేరని, ఆంటోని కమిటీ సీమాంధ్రలో పర్యటించాలని విశ్వరూప్ డిమాండ్ చేశారు.
ఈటెల మండిపాటు
సద్భావన యాత్రలు, శాంతి ర్యాలీలకు అనుమతివ్వని ప్రభుత్వం సీమాంధ్ర నేతలను ప్రభుత్వ కార్యాలయాలకు ఎలా అనుమతిస్తోందని తెరాస శాసన సభా పక్ష నేత ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. ఇలాగే ఉంటే రేపటి నుండి తాము కూడా కార్యాలయాలకు వెళ్లాల్సి ఉంటుందన్నారు.
భీమా భవన్, విద్యుత్ సౌధలో ఉద్రిక్తం
జలసౌధలు తెలంగాణ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పార్లమెంటులో వెంటనే బిల్లు పెట్టాలని వారు డిమాండ్ చేశారు. విద్యుత్ సౌధ, భీమా భవన్లలోను ఉద్రిక్తత తలెత్తింది. సీమాంధ్ర ఉద్యోగులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత తులసీ రెడ్డి, ప్రముఖ గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్, ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ కుమార్లను తెలంగాణ ఉద్యోగులు అడ్డుకున్నారు. ఇరువర్గాలు పోటా పోటీగా నినాదాలు చేసుకున్నాయి.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications