'ముంబై చాలాదూరం.. గడ్చిరోలిని తెలంగాణలో కలపండి'

ఈ జిల్లాల నుంచి హైదరాబాదుకు వెళ్లేందుకు సుమారు నాలుగు గంటల సమయం మాత్రమే పడుతుందని, అదే ముంబైకి వెళ్లాలంటే మాత్రం ఎనిమిది గంటలకు పైగా పడుతుందని ఆయన చెబుతున్నారు. అంతేకాకుండా ఈ రెండు జిల్లాల్లో అత్యధికంగా తెలుగు మాట్లాడే వారు ఉన్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆ రెండు జిల్లాలను తెలంగాణ ఏర్పడ్డాక ఆ రాష్ట్రంలో కలపాలన్నారు.
ఆర్పీఐ చీఫ్ రామదాస్ అథవాలే విదర్బ ప్రత్యేక రాష్ట్రంపై రెఫరెండం పెట్టాలని రెండు రోజుల క్రితం డిమాండ్ చేశారు. రామదాస్ రెఫరెండమ్ డిమాండు తర్వాత రోజే ఎన్సీపి నేత ధర్మారావు విభజన చేయకుంటే గడ్చిరోలి, చంద్రపూర్ జిల్లాలను తెలంగాణలో కలపాలని కొత్త డిమాండ్ తెరపైకి తీసుకు రావడం గమనార్హం.
కాగా, ఆంధ్రప్రదేశ్ విభజనకు అడుగులు పడుతున్న నేపథ్యంలో పక్క రాష్ట్రాల నుండి కొత్త కొత్త డిమాండ్లు వినిపిస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం పిఎంకె వ్యవస్థాపక అధ్యక్షురులు రామదాస్ మాట్లాడుతూ... తిరుపతి తమదేనని, దానిని తమిళనాడులో కలపాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications