భవనాలు కూలి నిద్రలోనే 5గురు మృత్యు ఓడిలోకి
వడదొర: వడదొదరలో బుధవారం ఉదయం రెండు భవనాలు కూలాయి. ఈ సంఘటనలో ఐదుగురు మరణించినట్లు అనుమానిస్తున్నారు. మరో 35 మంది భవనాల శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటన అట్లాందర ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు జరిగింది. అందరూ నిద్రపోతున్న సమయంలో రెండు భవనాలు కూలాయి.

ఓ భవనంలో 13 నుంచి 14 కుటుంబాలు నివసిస్తున్నాయని, మరో భవనం ఖాళీగా ఉందని ఫైర్ బ్రిగేడ్ చీఫ్ హెచ్జె తపారియా చెప్పారు. సహాయక బృందాలు సంఘటనా స్థలానికి హుటాహుటిన బయలుదేరాయి. వడదొర పట్టణాభివృద్ధి సంస్థ నిర్మించి రెసిడెన్షియల్ కాంప్లెక్స్లో ఈ భవనాలు ఉన్నాయి.
అందులో 56 రెసిడెన్షియల్ టవర్స్ ఉన్నాయి. వాటిలో రెండు కూలిపోయాయి. తమ మంత్రి సంఘటనా స్థలానికి బయలుదేరినట్లు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. వడదొరలో రెండు భవనాలు కూలినట్లు సమాచారం అందిందని, సహాయక చర్యలు ప్రారంభమయ్యాయని, తమ మంత్రి నితిన్ బాయ్ సంఘటనా స్థలానికి వెళ్లారని మోడీ ట్వీట్ చేశారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications