ఏపీలో నో న్యూయర్.. వేడుకలు రద్దు, ప్రభుత్వం నిర్ణయం
కరోనా వైరస్ సెకండ్ వేవ్ తప్పదంటూ నిపుణులు హెచ్చరిస్తున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. న్యూ ఇయర్ వేడుకలు రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ నెల 26 నుంచి జనవరి 1 వరకు అన్నిరకాల వేడుకలు రద్దు చేసింది. న్యూఇయర్ సందర్భంగా డిసెంబరు 31, జనవరి 1న వేడుకలు జరపొద్దని స్పష్టం చేసింది. ఆ రెండు రోజులు పాటు రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ తరహా ఆంక్షలు అమలు చేస్తారు. రాష్ట్రంలో వైన్ షాపులు, బార్లు తెరిచి ఉంచే వేళలను కూడా తగ్గించారు.

డిసెంబర్ 31 అంటేనే మమూలు ఊపు ఉండదు. కొత్త ఏడాదికి ఘనంగా వెల్ కం చెప్పాల్సిందే. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే కరోనా ఎఫెక్ట్ న్యూ ఇయర్పై కూడా పడింది. సెకండ్ వేవ్ వస్తోందని నిపుణులు చెబుతోన్న నేపథ్యంలో.. ఏపీ ముందు జాగ్రత్తగా నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 31, న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించింది. దీంతో కుర్రకారు ఆశలకు గండికొట్టింది.
వైన్ షాపులు త్వరగానే మూసివేస్తారు. ఏపీలో మద్యం ధరలు కాస్త ఎక్కువ ఉన్న సంగతి తెలిసిందే. దీనికితోడు సమయం కూడా రాత్రి పొద్దుపోయే వరకు కాకుండా.. త్వరగానే మూసివేస్తారు. డిసెంబర్ 31 నేపథ్యంలో లిక్కర్ షాపులను కూడా షెడ్యూల్ కన్నా ముందే మూసివేస్తారు.
-
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు!












Click it and Unblock the Notifications