నీళ్ల కోసం వచ్చిన మైనర్ బాలికను... ఆ పాడు పాస్టర్ ఏం చేశాడంటే...
సభ్యసమాజం తలదించుకునేలా ఒ పాస్టర్ మైనర్బాలికపై అత్యాచారం చేసిన ఘటన రేణిగుంట మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 55 సంవత్సరాల పాస్టర్ 11 సంవత్సరాల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
రేణిగుంట: సభ్యసమాజం తలదించుకునేలా ఒ పాస్టర్ మైనర్బాలికపై అత్యాచారం చేసిన ఘటన రేణిగుంట మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 55 సంవత్సరాల పాస్టర్ 11 సంవత్సరాల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఈ విషయం తెలియగానే స్థానిక మహిళలు ఆ పాస్టర్ ను లాక్కొచ్చి.. గుంజకు కట్టేసి చితక్కొట్టారు. తరువాత పోలీసులకు అప్పగించారు. అతడు అఘాయిత్యానికి పాల్పడిన ఆ చిన్నారిని వైద్యపరీక్షలకు తరలించారు.

విషయం తెలుసుకున్న మీడియా మంగళవారం పద్మానగర్లోని స్థానిక మహిళలను వివరణ కోరగా.. పద్మానగర్ చర్చి సమీపంలో నివాసం ఉంటున్న ఒక బాలిక నీళ్లు పట్టుకోడానికి చర్చి వద్దకు రాగా పాస్టర్ సెల్వమణి ఆమెకు మాయమాటలు చెప్పి తన గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు వారు వివరించారు.
తీవ్ర కడుపునెప్పితో కుంటుకుంటూ నడుస్తున్న ఆ బాలికను చూసిన స్థానికులు ఏం జరిగిందని ప్రశ్నించగా, సదరు బాలిక జరిగిన దారుణాన్ని బయటపెట్టింది. దీంతో కోపోద్రిక్తులైన స్థానికులు ఆ పాస్టర్ పై దాడి చేశారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications