వీణా - వాణి ఆపరేషన్కు ఒప్పుకున్న లండన్ డాక్టర్లు, ఖర్చు 10 కోట్లు
హైదరాబాద్: అవిభక్త కవలలు వీణా- వాణి ఆపరేషన్కు లండన్ డాక్టర్లు ఒప్పుకున్నారు. ఇందుకు గాను రూ. 10 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. శుక్రవారం నాడు వీణా - వాణిల ఆపరేషన్కు సంబంధించిన షెడ్యూల్ను నీలోఫర్ ఆసుపత్రికి పంపిన లండన్ డాక్టర్లు ఆపరేషన్కు మొత్తం రూ. 10 కోట్లు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు.
దీంతో పాటు ఆపరేషన్కు 10 నెలల సమయం పడుతుందని అంతవరకు తమ పర్యవేక్షణలోనే చిన్నారులు ఉంటారని చెప్పారు. వీణా - వాణిల రిపోర్టులను పరిశీలించిన తర్వాత వారిద్దరని వేరు చేయడం సాధ్యంమని తేలడంతో ఆపరేషన్ చేసేందుకు డాక్టర్లు ఆమోదం తెలిపారు.

లండన్ డాక్టర్ల లేఖ ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన తర్వాత వీణా - వాణిలతో పాటు తల్లిదండ్రులను కూడా లండన్కు పంపి, శస్త్ర చికిత్సను నిర్వహించనున్నారు.
More From
-
రోడ్డున పడుతున్న గిగ్ వర్కర్లు, ప్రత్యామ్నాయంగా..!! -
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల












Click it and Unblock the Notifications