నమ్మించి ఇంటర్ గర్ల్స్ను రేప్ చేసిన వ్యాపారి, అరెస్టు

హైదరాబాదులోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇది జరిగింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇద్దరు ఇంటర్ విద్యార్థినులకు తాజా పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయి. దీంతో ఇంట్లోని పెద్దలకు భయపడిన ఆ అమ్మాయిలు పారిపోయి హైదరాబాదుకు వచ్చారు. వారిని జాగ్రత్తగా ఇంటికి పంపిస్తానని అతను చెప్పాడు.
దీంతో వారు అతని మాయమాటలు నమ్మారు. అతను వారి పైన అత్యాచారానికి పాల్పడ్డాడు. తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థినులు ఆత్మహత్య చేసుకునేందుకు సిద్దపడ్డారు. వీరిని గమనించిన పోలీసులు ప్రశ్నించారు. దీంతో అసలు విషయం బయటపడింది. చిరు వ్యాపారిని పోలీసులు అరెస్టు చేశారు. అమ్మాయిలను రెస్క్యూ హోంకు తరలించారు.












Click it and Unblock the Notifications