భిక్షమెత్తిన విద్యార్థులు
హన్మకొండ: పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్ లను వెంటనే విడుదల చేయాలంటూ ఎబివిపి ఆధ్వర్యంలో భిక్షాటన కార్యక్రమం నిర్వహిచారు. గురువారం హన్మకొండలోని అమరవీరుల స్థూపం వద్ద ఎబివిపి విద్యార్థులు వినూత్నంగా బిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్ధుల ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రం సాధించినా ఇంకా విద్యార్ధులకు న్యాయం జరగటం లేదని, విద్యావ్యవస్థ అస్థవ్యస్ధమైందని ఎబివిపి నాయకులు ఆరోపించారు. తెలంగాణ వస్తే విద్యార్ధుల కష్టాలు దూరమౌతాయని అనుకున్నామని కానీ తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వాల్సిన స్కాలర్ షిప్ లను కూడా ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు.
More From
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications