కలెక్టరేట్ వద్ద రైతుల ధర్నా
హైదరాబాద్: రాష్ట్రంలో సుబాబు, జామాయిల్ రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించి ఆదుకోవాలని ఒంగోలు కలెక్టరేట్ ఎదుట రైతులు ఆందోళన నిర్వహించారు. రైతులకు నష్టం కలిగించే విధంగా ఉన్న జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాకు వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్, వామపక్ష నేతలు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications