కలెక్టరేట్ వద్ద రైతుల ధర్నా
హైదరాబాద్: రాష్ట్రంలో సుబాబు, జామాయిల్ రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించి ఆదుకోవాలని ఒంగోలు కలెక్టరేట్ ఎదుట రైతులు ఆందోళన నిర్వహించారు. రైతులకు నష్టం కలిగించే విధంగా ఉన్న జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాకు వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్, వామపక్ష నేతలు పాల్గొన్నారు.
Comments
English summary
All Party Farmers Community Dharna In Front Of Ongole Collectorate .
Story first published: Thursday, October 27, 2016, 19:52 [IST]