గవర్నర్కు చేరిన రాజధాని వివాదం ... తరలింపు నిలిపివేయాలంటూ రైతుల మొర
అమరావతి రైతుల అందోళనలు తోమ్మిదో రోజు కూడ కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రైతులు రాజధానిని అమరావతి నుండి తరలించవద్దంటూ... రైతులు గవర్నర్ కలిసి వినతిపత్రం అందించారు. ఈ సంధర్భంగా అమరావతిలో జరగుతున్న పరిణామాలు గవర్నర్కు వివరించారు. గత ప్రభుత్వం అడిగిన తర్వాతే తాము భూములు ఇచ్చామని ..అయితే ప్రభుత్వం రాజధానిని తరలించడం ద్వార అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని తెలిపారు. రాజధాని తరలింపుపై గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరారు.
మరోవైపు రాజధాని నిర్మాణానికి ముప్పైవేల ఎకరాలు కావాలని చెప్పారని, అమరావతిపై చర్చజరిగిన సంధర్భంలో జగన్ రాజధాని నిర్మాణాన్ని అమరావతిలో కొనసాగించందేకు అంగీకరించారని తెలిపారు. కానీ సీఎం అధికారంలోకి వచ్చిన తర్వాత యూ టర్న తీసుకున్నారని అన్నారు. దీంతో తమ జీవీతాలు రోడ్ల పాలు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక అంతకు ముందు అమరాతవతిలో ఆందోళన చేస్తున్న ఓ రైతు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే రేపు రయాలీ నిర్వహించాలని రైతులు భావిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించినట్టుగా విశాఖలో ఎక్సక్యూటిట్ కాపిటల్ అభివృద్దికి నిధులు మంజురు చేయడంతో పాటు అధికారిక ప్రకటనలు చేస్తున్నారు.
-
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్!












Click it and Unblock the Notifications