విజయనగరంలో ఇదీ పరిస్థితి: ఓ వృద్ధురాలి ఆవేదన, రోజా ఇలా
విజయవాడ: పెన్షన్ కోసం సీఎం క్యాంపు ఆఫీస్ సీసీటీవీ ముందు వృద్ధురాలి దీనగాథ..!
' అనే శీర్షికతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తన ఫేస్బుక్ ఖాతాలో మంగళవారం ఓ వీడియోను పోస్టు చేశారు. ఆ వీడియోలో ఓ వృద్ధురాలు ఓ స్తంభానికి ఉన్న సీసీ కెమెరా వద్దకు వచ్చి తన బాధను చెప్పుకుంది.
తనకు రావాల్సిన పింఛను ఎన్నిసార్లు విన్నవించుకున్నా.. స్థానిక నేతలు, అధికారులు పట్టించుకోలేదని ఆమె సీసీ టీవీ కెమెరాల వద్ద చెప్పుకోవడం గమనార్హం.
స్థానిక అధికారులు, ఎమ్మెల్యే మీసాల గీతకు కూడా తన మొర వినిపించినా ఎవరూ పట్టించుకోలేదని ఆ వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఇల్లు, పింఛను మంజూరు చేయాలని కోరితే.. అధికారులు పదేసి వేల లంచాలు అడుగుతున్నారని వాపోయారు.
తన కొడుకు 15రోజుల క్రితం మరణించాడని, దీంతో అతని కుమార్తెలైన ఇద్దురు ఆడపిల్లల బాధ్యత తనపై పడిందని ఆ వృద్ధురాలు తెలిపింది. స్థానిక అధికారులు, ఎమ్మెల్యే తీరుతో విసిగిపోయి.. సీఎం చంద్రబాబునాయుడును కలవాలని విజయనగరం నుంచి విజయవాడకు వచ్చినట్లు తెలిపింది.
అయితే, ఇక్కడ తనను సీఎంను కలిసేందుకు పోలీసులు అనుమతించలేదని ఆ వృద్ధురాలు వాపోయింది. తనకు ఇల్లు, పింఛను మంజూరు చేయాలని సీసీటీవీ కెమెరాల ముందు తన ఆవేదనను వెళ్లబోసుకుంది. తనకు ఆర్థిక సాయం చేయాలని ఆమె ప్రభుత్వాన్ని కోరింది.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications