బోటు ఆపరేటర్ల తో సచివాలయంలో సమావేశం, బోటు ప్రమాదంపై సీరియస్గా ఉన్నాం
ఇబ్రహీం పట్నం ఫెర్రీ వద్ద జరిగిన ప్రమాదాన్ని దృష్టి లో పెట్టుకుని రాష్ట్రం లోని బోటు ఆపారేటర్లతో సచివాలయంలో సమావేశం నిర్వహించనున్నది రాష్ట్ర ప్రభుత్వం. ఈ సందర్భంగా నేడు టూరిజం శాఖ ముఖ్య కార్యదర్శి ఎ
అమరావతి: ఇబ్రహీం పట్నం ఫెర్రీ వద్ద జరిగిన ప్రమాదాన్ని దృష్టి లో పెట్టుకుని రాష్ట్రం లోని బోటు ఆపారేటర్లతో సచివాలయంలో సమావేశం నిర్వహించనున్నది రాష్ట్ర ప్రభుత్వం.
ఈ సందర్భంగా నేడు టూరిజం శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.కే. మీనాతో సమావేశం జరిగింది.
Recommended Video

ఫెర్రి ప్రమాద ఘటనను చాలా సీరియస్ గా తీసుకున్నామని అన్నారు. ఘటనపై శాఖాపరమైన విచారణ ప్రారంభించామని పర్యాటక శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగి గేదెల శ్రీను ప్రమేయం ఉన్నట్లు ప్రాథమికంగా నిర్దారించినట్లు ఆయన తెలిపారు.

గేదేల శ్రీను పై కేసు నమోదు చేసి ఉద్యోగం నుంచి తొలగించాం అని చెప్పారు. భవిష్యత్ లో ఇటువంటి ఘటనలు జరగకుండా మంగళవారం రాష్ట్రం లోని బోట్ ఆపరేటర్ లతో సచివాలయం లో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
బోట్ ల నిర్వాహణలో తీసుకోవాల్సిన జాగ్రత్త లపై ఆదేశాలు ఇస్తాం అని ఈ సమావేశం ద్వారా రాష్ట్రంలో బోట్లు పరిస్థితి ఎలా ఉంది వారు తీసుకోవలసిన జాగ్రత్తలపై చర్చించి కఠినం గా వ్యవహరించ నున్నట్లు చెప్పారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications