మార్చి 8న ఆంధ్రప్రదేశ్ బడ్జెట్, వైసీపీ ఎమ్మెల్యేలను పిలిచా: స్పీకర్ కోడెల
అమరావతి: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మార్చి 8వ తేదీన ఉంటుంది. ఉదయం ఎనిమిది గంటలకు మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు.
ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ సభాపతి కోడెల శివప్రసాద రావు మాట్లాడారు. మార్చి 5న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయని చెప్పారు.

బుధవారం భద్రతా ఏర్పాట్లపై స్పీకర్ కోడెల శివప్రసాద రావు, మండలి చైర్మన్ ఫరూక్ సమీక్ష నిర్వహించారు. ప్రజాప్రతినిధుల పట్ల పోలీసులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. అలాగే సమావేశాలకు రావాలని వైసీపీ ఎమ్మెల్యేలను కోరానని చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేలు సమావేశాలకు వస్తారని భావిస్తున్నానని చెప్పారు.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications