వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సింగపూర్ పర్యటనకు బయలుదేరి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి: ఎపి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం సింగపూర్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఏప్రిల్ 13 శుక్రవారం సింగపూర్లో జరిగే మింట్ ఆసియా లీడర్ షిప్ సమ్మిట్లో చంద్రబాబు పాల్గొననున్నారు.
సమ్మిట్లో భాగంగా వివిధ సంస్ధల సీఈవోలతో సిఎం చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. ఈ ఒక్కరోజు సింగపూర్ పర్యటనలో రాష్ట్రాభివృద్ధికి సంబంధించి పలు కీలక ఒప్పందాల్లో చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం అదేరోజు రాత్రికి ఆయన తిరుగు ప్రయాఫమై విశాఖ చేరుకోనున్నట్లు సమాచారం.
Comments
andhra pradesh amaravathi CM chandrababu attend singapore tour ఆంధ్రప్రదేశ్ అమరావతి సిఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన సిఈవో
English summary
Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu will attend in Mint Asia Leadership Summit in Singapore to attract investment. Beginning tomorrow, it would be his another visit to Singapore.
Story first published: Thursday, April 12, 2018, 21:12 [IST]