సింగపూర్ పర్యటనకు బయలుదేరి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి: ఎపి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం సింగపూర్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఏప్రిల్ 13 శుక్రవారం సింగపూర్లో జరిగే మింట్ ఆసియా లీడర్ షిప్ సమ్మిట్లో చంద్రబాబు పాల్గొననున్నారు.
సమ్మిట్లో భాగంగా వివిధ సంస్ధల సీఈవోలతో సిఎం చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. ఈ ఒక్కరోజు సింగపూర్ పర్యటనలో రాష్ట్రాభివృద్ధికి సంబంధించి పలు కీలక ఒప్పందాల్లో చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం అదేరోజు రాత్రికి ఆయన తిరుగు ప్రయాఫమై విశాఖ చేరుకోనున్నట్లు సమాచారం.

More From
-
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ!












Click it and Unblock the Notifications