శ్రీవారి సేవలో ప్రముఖులు
చిత్తూరు: తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. ఆయనతో పాటు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు కూడా స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టిటిడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, వేదపండితులు వారికి ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శన అనంతరం వారికి తీర్థ, ప్రసాదాలు అందించారు.












Click it and Unblock the Notifications