Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారీ ఎన్‌కౌంటర్: తప్పించుకున్న ఆర్కే, ముగ్గురు మహిళా మావోలతోపాటు వ్యక్తి మృతి

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్-ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో బుధవారం మరోసారి భారీ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. పోలీసుల కాల్పుల్లో ముగ్గురు మహిళ మావోయిస్టులతోపాటు మరో వ్యక్తి మృతి చెందాడు. నలుగురి మృతేదహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కాగా, మావోయిస్టు అగ్రనేత ఆర్కే మాత్రం ఈ ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకున్నారు.
ఈ ఎన్‌కౌంటర్ రాయగడ్-కోరాపుట్ సమీపంలో చోటు చేసుకుంది. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతానికి బుధవారం మధ్యాహ్నం భద్రతా దళాలు చేరుకున్నాయి. మావోయిస్టుల మృతదేహాలను గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు.

AOB Encounter: Four maoists killed

ఘటనా స్తలంలో మూడు ఏకే47లు లభ్యమవడంతో మృతుల్లో మావోయిస్టు కీలక నేతలు కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. బుధవారం తెల్లవారుజాము నుంచి ఈ ప్రాంతంలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+