భారీ ఎన్కౌంటర్: తప్పించుకున్న ఆర్కే, ముగ్గురు మహిళా మావోలతోపాటు వ్యక్తి మృతి
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్-ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో బుధవారం మరోసారి భారీ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. పోలీసుల కాల్పుల్లో ముగ్గురు మహిళ మావోయిస్టులతోపాటు మరో వ్యక్తి మృతి చెందాడు. నలుగురి మృతేదహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కాగా, మావోయిస్టు అగ్రనేత ఆర్కే మాత్రం ఈ ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్నారు.
ఈ ఎన్కౌంటర్ రాయగడ్-కోరాపుట్ సమీపంలో చోటు చేసుకుంది. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతానికి బుధవారం మధ్యాహ్నం భద్రతా దళాలు చేరుకున్నాయి. మావోయిస్టుల మృతదేహాలను గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు.

ఘటనా స్తలంలో మూడు ఏకే47లు లభ్యమవడంతో మృతుల్లో మావోయిస్టు కీలక నేతలు కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. బుధవారం తెల్లవారుజాము నుంచి ఈ ప్రాంతంలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి.
More From
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications