అమరావతిలోనే అసెంబ్లీ సమావేశాలు, హైద్రాబాద్ కు గుడ్ బై
ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను ఇక నుండి అమరావతిలోనే నిర్వహిస్తామని స్పీకర్ కోడెల శివప్రసాదరావు చెప్పారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టుగా ఆయన చెప్పారు.
హైదరాబాద్:ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను ఇక నుండి అమరావతిలోనే నిర్వహిస్తామని స్పీకర్ కోడెల శివప్రసాదరావు చెప్పారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టుగా ఆయన చెప్పారు.
హైద్రాబాద్ లో ఆయన ఆదివారం నాడు మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది మార్చి 3వ, తేది నుండి బడ్జెట్ సమావేశాలను నిర్వహించే అవకాశం ఉందని ఆయన చెప్పారు.
Andhra Pradesh Assembly House At Amaravati
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలను అమరావతిలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టుగా ఆయన చెప్పారు.శాసనసభకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను ఇక నుండి అమరావతిలోనిే నిర్వహించనున్నట్టు ఆయన చెప్పారు.

హైద్రాబాద్ అసెంబ్లీలో ఇప్పటివరకు నాలుగు సమావేశాలను నిర్వహించినట్టుగా ఆయన చెప్పారు. ఈ నెల 25వ, తేదిలోపుగా ఎపి అసెంబ్లీ సిబ్బంది తరలివెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు కోడెల.
గత అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను అమరావతిలో నిర్వహించాలని భావించినా వసతులు సక్రమంగా లేని కారణంగానే హైద్రాబాద్ లో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించినట్టుగా ఆయన చెప్పారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications