వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మేం కరోనా నుంచి కోలుకున్నాం- డిశ్చార్జ్ ఎప్పుడంటే... ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా..

|
Google Oneindia TeluguNews

కరోనా సహాయక చర్యల్లో ముమ్మరంగా పాల్గొంటూ వైరస్ బారిన పడిన ఏపీ డిప్యూటీ సీఎం అంజాత్ బాషా క్రమంగా కోలుకుంటున్నారు. అల్లా దయతో తాను, తన కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నామని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తెలిపారు. ఇటీవల ఆయనకు కరోనా లక్షణాలు బయటపడ్డాయి. అప్పటి నుంచి ఆయనతో పాటు కుటుంబసభ్యులు కూడా హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.

 'కరోనా వ్యాక్సిన్’ దొంగ: రష్యాపై యూకే, అమెరికా, కెనడా సంచలన ఆరోపణలు 'కరోనా వ్యాక్సిన్’ దొంగ: రష్యాపై యూకే, అమెరికా, కెనడా సంచలన ఆరోపణలు

ప్రస్తుతం తిరుపతి పద్మావతి ఆస్పత్రిలో అంజాద్ బాషా, ఆయన కుటుంబ సభ్యులు చికిత్స తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ''చిత్తూరు కలెక్టర్, వైద్యుల సలహా మేరకు తిరుపతి పద్మావతి ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాం. కలెక్టర్ ఆదేశాలతో ఆస్పత్రి వైద్య బృందం పర్యవేక్షణలో మెరుగైన చికిత్సపొందాం.

ap deputy cm amzath basha announces that he and family recovers from coronavirus

Recommended Video

AP Cabinet Meet : కొత్త జిల్లాల‌ ఏర్పాటు కోసం కమిటీ.. మహిళలకు 75000

నేను, నా సతీమణి ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాం. కోవిడ్-19 టెస్ట్‌లు చేయటంలో, పేషెంట్లకు చికిత్స అందించే విషయంలో, ఆహారం కల్పించే విషయంలో దేశంలోనే ఏపీ ముందంజలో ఉంది. ఏపీ వైద్య బృందానికి, కడప కోవిడ్ సెంటర్‌లో వైద్య సేలందిస్తున్న వైద్యబృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా.'' అని అన్నారు.

English summary
andhra pradesh deputy cm amzath basha announced that he and his family members are recovered from coronavirus and will discharge from padmavathi hospital in tirupathi
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X