చంద్రబాబు డిమాండ్ కు ఓకే చెప్పిన జగన్.. ఈసారి వారికి ఫుల్ హ్యాపీ...
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పింఛన్ల విషయంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షనర్ల పింఛన్లలో కోత విధించకుండా పూర్తిగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత నెలలో వీరి పింఛన్లలో 50 శాతం కోత విధించారు. మిగిలిన మొత్తాన్ని కరోనా సంక్షోభం ముగిశాక ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈసారి విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు పింఛన్లలో కోత విధించడం తగదని, వారికి మానవతా దృక్ఫథంతో పూర్తిగా చెల్లింపులుచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పింఛన్లను పూర్తిగా ఇచ్చేయాలని నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది.
ఇక ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో గతంలో ప్రకటించిన మేరకు 50 శాతం, 10శాతం కోతలు ఉంటాయని ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే కరోనా వైరస్ పై పోరాటంలో ముందు వరుసలో ఉన్న డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికుల జీతాలు, వేతనాలను పూర్తి స్ధాయిలో చెల్లించనున్నారు.
Recommended Video

-
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications