యూనివర్సిటీల్లో లైంగిక వేధింపులకు పాల్పడితే తాట తీస్తాం: నన్నపనేని
గుంటూరు: విశ్వవిద్యాలయాలలో ఎవరైనా లైంగిక వేధింపులకు పాల్పడితే తాట తీస్తామని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
నెల రోజుల క్రితం జేఎన్టీయూకేలో ఓ ప్రొఫెసర్ విద్యార్థులను వేధించడంపై నన్నపనేని తీవ్రంగా స్పందించారు. యూనివర్సిటీ సెనేట్ హాలులో విద్యార్థునిలతో మాట్లాడారు. లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రొఫెసర్ పైన కేసు పెట్టడం అభినందనీయమని చెప్పారు.

ఆయనపై నిర్భయ కేసు పెట్టినా బెయిల్ దొరకడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. సంఘటన జరిగిన రోజు సదరు ప్రొఫెసర్ నిర్వహించిన వైవాకు సంబంధించి ఫలితాలను రిజర్వులో ఉంచారని, విద్యార్థుల కోరిక మేరకు మరో ప్రొఫెసర్తో మూల్యాంకనం చేయిస్తామన్నారు.
సదరు ప్రొఫెసర్ విశ్వవిద్యాలయానికి రాకుండా చేయాలన్నారు. అతనే స్వచ్ఛందంగా వేరే చోటుకు వెళ్లిపోతే మంచిదని హితవు పలికారు. విద్యార్థినులపై వేధింపులకు పాల్పడితే మహిళా కమిషన్ అండగా ఉంటుందన్నారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications