వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరికాసేపట్లో ఏపీ టెన్త్ రిజల్ట్స్

|
Google Oneindia TeluguNews

అమరావతి : ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షా ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఏపీ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ రిజల్ట్స్ అనౌన్స్ చేయనుంది. జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ ఎప్పుడో ముగిసినా స్కూళ్లు విద్యార్థులకు సంబంధించి ఇంటర్నల్ మార్కులు బోర్డుకు సకాలంలో పంపకపోవడంతో ఫలితాల విడుదలలో ఆలస్యమైంది. దీనికి తోడు ఎలాంటి తప్పుడు దొర్లకుండా రిజల్ట్స్ ఇచ్చే ప్రయత్నం చేయడంతో ఫలితాల విడుదల కాస్త ఆలస్యమైంది.

పరీక్షా ఫలితాలను విద్యార్థులు ఆర్టీజీఎస్ పోర్టల్ (www.rtgs.ap.gov.in) ఏపీ ఫైబర్ టీవీ, ఖైజాలా, పీపుల్ ఫస్ట్ మొబైల్ యాప్ ద్వారా ఫలితాలు చూసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఏపీలో మార్చి 2, 839 సెంటర్లలో 15 నుంచి ఏప్రిల్ 3 వరకు పదో తరగతి పరీక్షలు జరగాయి. ఈ ఏడాది 6,17,484 మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాశారు.

AP SSC results to be announced today

Links
www.rtgs.ap.gov.in
https://bit.ly/2E1cdN7
https://aka.ms/apresult

English summary
The Board of Secondary Education, Andhra Pradesh to announce the Class 10 examination results today. After the declaration of results, students can check their scores on the official website bseap.org.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X