సెక్సీ ఫోటోలతో పాక్ గర్ల్ ట్రాప్ ఇష్యూ: స్పందించిన ఆర్మీ
హైదరాబాద్: పాకిస్తాన్కు చెందిన యువతి అనుష్క అగర్వాల్ పేరుతో సుబేదార్ పతన్ కుమార్ పొద్దార్ నుండి సమాచారం తీసుకున్న విషయం పైన ఆర్మీ గురువారం స్పందించింది. ఈ వ్యవహారంపై తాజాగా ఆర్మీ స్పందిస్తూ.. ఈఎంఈ యూనిట్తో పతన్కు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది.
సికింద్రాబాద్ ఈఎంఈ యూనిట్ సమాచారం అంతా భద్రంగా ఉందని స్పష్టం చేసింది. సమాచారమేదీ బయటకు పొక్కలేదని ఆర్మీ పేర్కొంది. పతన్ వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది.

కాగా, పాకిస్తాన్కు చెందిన యువతిగా భావిస్తున్న ఓ యువత అనుష్క అగర్వాల్ పేరుతో సామాజిక వెబ్సైట్లలో పతన్తో పరిచయం పెంచుకున్న విషయం తెలిసిందే. ఇద్దరి మధ్య క్రమంగా సాన్నిహిత్యం పెరిగింది. తాను రీసెర్చ్ స్కాలర్నని చెప్పి నమ్మబలికింది.
అంతేకాదు, తన మెయిల్ ఐడీ ద్వారా తన నగ్న చిత్రాలను పంపించింది. స్నానం చేసే దృశ్యాలను వీడియో ద్వారా పంపించింది. దీంతో పతన్ కుమార్ ఆమె కోరిన వివరాలు, సైన్యానికి చెందిన చిత్రపటాలను పంపించినట్లుగా వార్తలు వచ్చాయి. దీనిపై ఆర్మీ స్పందించింది.
-
పాక్ ఇన్ఫ్లూయెన్సర్ సిగ్గుమాలిన పని.. 9వ తరగతి బాలికతో ఐదో పెళ్లి! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్












Click it and Unblock the Notifications