జనసేన కార్యాలయం పై దాడి : ఆర్దరాత్రి బీరు బాటిళ్లతో : ఘటన పై జనసైనికుల ఆగ్రహం..!
గుంటూరు లోని జనసేన కార్యాలయం పై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు బీరు బాటిళ్లతో అర్దరాత్రి జనసేన కార్యాలయం పై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనతో పార్టీ కార్యాలయ సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ ఘటన పై పార్టీ నేతలతో పాటుగా కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గుంటూరు కార్యాలయం పై దాడి..
గుంటూరు లోని ఇన్నర్ రింగ్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన జనసేన పార్టీ కార్యాలయాన్ని గత నెల 27న జన సేన పార్టీ అధినేత పవన కళ్యాన్ ప్రారంభించారు. పార్టీ శంఖారావం సభలో పాల్గొనేందుకు వచ్చిన పవన్ ఈ కార్యాల యంలో పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున పార్టీ నేతలు..కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. అయితే, ఆర్దరాత్రి కొందరు గుర్తు తెలియన వ్యక్తులు మద్యం సేవించి ద్విచక్ర వాహనాల పై వెళ్తూ జనసేన పార్టీ కార్యాయలం పై బీరు బాటిళ్లతో దాది చేసారు. పార్టీ కార్యాలయ ఆవరణలో ఉన్న సీసి కెమేరాల్లో దాడి ఘటన రికార్డు అయింది. కార్యాలయ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారు. దాడిలో కార్యాలయ అద్దాలు పగిలిపోయా యి. దాడికి కారణమైన వారిని గుర్తించే పని ప్రారంభించారు. అయితే , పార్టీ కార్యాలయ దాడి పై జనసేన నేతలు, పవన్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
-
అలా అమరావతిలో.. కొత్త సినిమా కోసం పవన్ కళ్యాణ్ నయా ప్లాన్ !! -
పవర్ స్టార్ "OG" సీక్వెల్ షూటింగ్ షురూ.. టైటిల్ ఇదే ?? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications