ఆ నిధులతో ఏం చేయాలి: కేంద్రంపై టిడిపి భగ్గు, 1500 కోట్లకు కొణతాల డిమాండ్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ప్రకటించిన ఆర్థిక సాయం పైన తెలుగుదేశం పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. అరకొర నిధులతో కొత్త రాష్ట్రం ఎప్పుడు అభివృద్ధి చెందుతుందని నిలదీస్తున్నారు. కేంద్రం ఏపీకి రూ.1976 కోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే.
దీనిపై విజయవాడ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు గురువారం నాు మాట్లాడారు. పెద్ద ప్యాకేజీని ఆశించిన ఏపీ ప్రజలకు కేంద్రం తీవ్ర నిరాశను కలిగించిందన్నారు. ఇది ఐదు కోట్ల ఆంధ్రులకు నిరాశ కలిగించే అంశమన్నారు. అరకొర నిధులు ఇస్తే లాభం లేదన్నారు.

రాష్ట్రం ఎప్పుడు అభివృద్ధి చెందాలన్నారు. విభజన హామీలను కేంద్రం పక్కన పెట్టటం దారుణమన్నారు. పోలవరానికి రూ.700 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. ఏపీకి హోదా వచ్చే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
50 కోట్లతో ఏం చేయాలో కేంద్రమే చెప్పాలి: కొణతాల
ఉత్తరాంధ్ర జిల్లాలకు కేంద్రం కేవలం రూ.50 కోట్లు ఇవ్వడం పైన మాజీ కేంద్రమంత్రి కొణతాల రామకృష్ణ మండిపడ్డారు. రూ.50 కోట్లతో ఏం చేయాలో కేంద్రమే చెప్పాలన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు రూ.1500 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
-
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా












Click it and Unblock the Notifications