మార్చి 5న గవర్నర్ ప్రసంగం...8న బడ్జెట్:సిఎం చంద్రబాబు వెల్లడి
అమరావతి: ఎపి సచివాలయంలో వివిధ శాఖాధిపతులు, కార్యదర్శులు, మంత్రులతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ రూపకల్పనపై ఆయన ఈ సమావేశంలో చర్చించారు. మార్చి 5న గవర్నర్ ప్రసంగం ఉంటుందని, మార్చి 8న రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడతామని సీఎం ఈ సందర్భంగా చెప్పారు.
తొలుత మార్చి12 నుంచి సమావేశాలు పెట్టాలని భావించినప్పటికీ, తెలంగాణలో కూడా అదే రోజున అసెంబ్లీ ప్రారంభమయ్యేటట్లు కనిపిస్తుండటంతో, ఎపి బడ్జెట్ సమావేశాలు అంతకంటే ముందు నుంచే ప్రారంభించాలని, అందుకే మార్చి 5 నుంచి సభ ఆరంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించినట్లు తెలిసింది. కారణం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించాల్సి ఉన్నందున రెండు రాష్ట్రాల మధ్య ఈ విషయమై సమస్యలు తలెత్తకుండా చూసేందుకు చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని భావిస్తున్నారు.

సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశ పెట్టబోయే చివరి బడ్జెట్ ఇదే కావడంతో ఈ బడ్జెట్ పై సహజంగానే సర్వత్రా ఆసక్తి నెలకొంటుంది. ఎలక్షన్స్ ముందు బడ్జెట్ కాబట్టి కేటాయింపుల విషయంలో ఓటు బ్యాంకు గురించి ఆలోచించాల్సి ఉంటుంది.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications