చీఫ్ విప్లు పల్లె, పయ్యావులకు కేబినెట్ హోదా, ఉత్తర్వులు జారీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసన సభ, మండలిలో చీఫ్ విప్లు పల్లె రఘునాథ్ రెడ్డి, పయ్యావుల కేశవ్లకు కేబినెట్ మంత్రి హోదా కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి శ్రీకాంత్ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు, ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం పదవీ కాలాన్ని మరో రెండేళ్ల పాటు పొడిగించారు. దీంతో ఆయన 2020 జనవరి 17 వరకు ఉండనున్నారు.

కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్లో సభ్యుడి పదవికి రిటైర్డ్ ఐఏఎస్ ప్రేమ్ చంద్ వ్యక్తిగత, ఆరోగ్య సమస్యల కారణంగా రాజీనామా సమర్పించారు.ఆయన రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications