కాలువలోకి దూసుకెళ్లిన కారు: తల్లిని కాపాడి, గల్లంతైన ఎస్ఐ
విజయవాడ: కృష్ణా జిల్లా ఘంటసాల మండలం పాపవినాశనం వద్ద పంటకాల్వలోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం ఎస్సై కోట వంశీధర్ గల్లంతయ్యారు.
అవనిగడ్డ మండలం దక్షిణ చిరువోలులంకకు చెందిన వంశీధర్.. బంధువుల వివాహ వేడుకకు తన తల్లితోపాటు వెళ్లి తిరిగి వస్తుండగా పాపవినాశనం వద్ద అదుపుతప్పిన కారు పంటకాలువలోకి దూసుకెళ్లింది.

కాగా, తల్లిని తాను రక్షించి తిరిగి కారులో బ్యాగు తీసుకునేందుకు వెళ్లిన వంశీ గల్లంతైనట్టు తెలిసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఎస్ఐ వంశీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
అవనిగడ్డ నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ సింహాద్రి రమేష్ బాబుకి ఎస్సై వంశీ మేనల్లుడు అవుతారని సమాచారం. విజయనగరం డీఎస్పీగా పనిచేస్తున్న దక్షిణ చిరువోలులంకకు చెందిన మెహర్కి ఆయన సోదరుడు అవుతారు.
More From
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన












Click it and Unblock the Notifications