ఎమ్మెల్యే జైపాల్ కారు, ఆటో ఢీ: 8 మందికి గాయాలు

గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం కట్టబండ వద్ద జరిగిందని పోలీసులు తెలిపారు. ఎమ్మెల్యే అంగరక్షకులు, రోడ్డుపై వెళ్తున్న ఇతరులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
రెండు లారీలు ఢీ, ముగ్గురి మృతి
కర్నాటకలోని చెల్లకెర సమీపంలో రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. వీరు అనంతపురం జిల్లా కల్యాణదుర్గంకు చెందిన వారు.
తాళాలు పగులగొట్టి...
హైదరాబాదులోని రాజేంద్ర నగర్ ప్రాంతంలోని బుద్వేలులో నాగరాజు అనే వ్యాపారి కుటుంబ సభ్యులతో తిరుపతి వెళ్లిన సమయంలో.. కొందరు దొంగలు తాళాలు పగులగొట్టి ఇల్లు గుల్ల చేశారు. ఎనిమిది తులాల బంగారు నగరు, ఇరవై తులాల వెండి, లక్ష విలువైన సామాగ్రిని దొంగిలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
More From
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications