ఏపీ, టీకి పంపకాలు: కేంద్రం జాగ్రత్త, కేవియట్ పిటిషన్

న్యూఢిల్లీ: అఖిల భారత సర్వీసుల అధికారుల పంపకాల నేపథ్యంలో కేంద్రం క్యాట్ (కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్)లో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... రెండు రాష్ట్రాలకు అధఇకారుల పంపకాలలో అవాంతరాలు అధిగమించేందుకు కేంద్రం ఈ చర్య తీసుకుంది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు అధికారుల పంపకాలలో జాప్యం నివారించడానికి ఈ పిటిషన్ వేసింది. అధికారుల పంపకాలలో ఎలాంటి మార్పులు ఉండవని ప్రత్యూష్ సిన్హా కమిటీ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఏ అధికారి అయినా తనకు అన్యాయం జరిగిందని భావిస్తే, ప్రక్రియ ఆగకుండా కేంద్రం ముందు జాగ్రత్త చర్యగా ఈ పిటిషన్ వేసింది.

CAVEAT petition in CAT

తమకు సమాచారం ఇవ్వకుండా ఆలిండియా సర్వీసుల అధికారుల అభ్యంతరాల పైన ఎలాంటి ఉత్తర్వులు వెల్లడించవద్దని కేంద్రం కోరింది. ప్రత్యూష్ సిన్హా కమిటీ ఉద్యోగుల పంపకాలలో మార్పులు లేవని చెప్పిన విషయం తెలిసిందే. ఈ రోజు ప్రధానికి ఈ జాబితా ఇవ్వనుంది. ఈ కమిటీ నివేదిక పైన ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పిటిషన్ వేసే అవకాశాలున్న నేపథ్యంలో కేంద్రం ముందు జాగ్రత్తగా కేవియట్ దాఖలు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+