విజయవాడ కేసులో సిబిఐ కస్టడీకి భాను కిరణ్

ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి శ్యాంప్రసాద్, అతని సోదరుడు రామకృష్ణప్రసాద్ మధ్య నెలకొన్న ఆస్తుల వివాదం కేసులో జోక్యం చేసుకుని బెదిరింపులు, కంపెనీలోకి అక్రమ ప్రవేశం, ఫోర్జరీ సంతకాలు వంటి నేరాలకు పాల్పడినట్లు శ్యాంప్రసాద్ ఫిర్యాదు మేరకు 2010లో పటమట పోలీసులు భానుపై కేసు నమోదు చేశారు.
సిఐడి గత నెల 23న భానుకిరణ్ను చర్లపల్లి జైలు నుంచి పీటీ వారెంట్పై అరెస్టు చేసి విజయవాడ మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చింది. భాను కిరణ్ను తమ కస్టడీకి విచారణ కోసం ఆరు రోజులు అప్పగించాలని కోరుతూ సిఐడి దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు ముగిసిన అనంతరం సోమవారం న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.
భాను కిరణ్ మద్దెలచెర్వు సూరి అలియాస్ మద్దెలచెర్వు సూర్యనారాయణ రెడ్డి హత్య కేసులో నిందితుడు. మద్దెలచెర్వు సూరి హత్య అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications